దుబాయ్ ఎయిర్పోర్టులో 2.3 కిలోల బంగారం స్వాధీనం
- September 09, 2022
యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో Dhs485,700 విలువైన 2.3 కిలోల బంగారు కడ్డీల అక్రమ రవాణాను దుబాయ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. ఈ కేసులో ఇద్దరు ప్రయాణికులను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రయాణికులు బంగారు కడ్డీలను కరిగించి.. బ్యాగులు, బెల్టులకు ఉపయోగించే బకిల్స్ రూపంలో తరలిస్తుండగా కస్టమ్స్ విభాగం అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారని ప్యాసింజర్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇబ్రహీం కమలి తెలిపారు.
తాజా వార్తలు
- ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ









