దుబాయ్ ఎయిర్పోర్టులో 2.3 కిలోల బంగారం స్వాధీనం
- September 09, 2022
యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో Dhs485,700 విలువైన 2.3 కిలోల బంగారు కడ్డీల అక్రమ రవాణాను దుబాయ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. ఈ కేసులో ఇద్దరు ప్రయాణికులను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రయాణికులు బంగారు కడ్డీలను కరిగించి.. బ్యాగులు, బెల్టులకు ఉపయోగించే బకిల్స్ రూపంలో తరలిస్తుండగా కస్టమ్స్ విభాగం అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారని ప్యాసింజర్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇబ్రహీం కమలి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







