దుబాయ్ ఎయిర్పోర్టులో 2.3 కిలోల బంగారం స్వాధీనం
- September 09, 2022
యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో Dhs485,700 విలువైన 2.3 కిలోల బంగారు కడ్డీల అక్రమ రవాణాను దుబాయ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. ఈ కేసులో ఇద్దరు ప్రయాణికులను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రయాణికులు బంగారు కడ్డీలను కరిగించి.. బ్యాగులు, బెల్టులకు ఉపయోగించే బకిల్స్ రూపంలో తరలిస్తుండగా కస్టమ్స్ విభాగం అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారని ప్యాసింజర్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇబ్రహీం కమలి తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!