జి-20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్న భారత్
- September 13, 2022
న్యూఢిల్లీ: భారతదేశం డిసెంబర్ 1, 2022 నుండి నవంబర్ 30, 2023 వరకు ఒక సంవత్సరం పాటు జి-20 అధ్యక్ష పదవిని చేపడుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమయ్యే దేశవ్యాప్తంగా 200 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తుందని భావిస్తున్నారు. జి-20 లీడర్స్ సమ్మిట్ న్యూ ఢిల్లీలో జరుగుతుంది. 2023లో సెప్టెంబరు 9 – 10 తేదీల్లో న్యూఢిల్లీలో జి-20 నేతల శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యుఎఈలు ఈ కార్యక్రమంలో “అతిథి దేశాలు”గా ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సెప్టెంబర్ 13న ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష