జి-20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్న భారత్
- September 13, 2022
న్యూఢిల్లీ: భారతదేశం డిసెంబర్ 1, 2022 నుండి నవంబర్ 30, 2023 వరకు ఒక సంవత్సరం పాటు జి-20 అధ్యక్ష పదవిని చేపడుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమయ్యే దేశవ్యాప్తంగా 200 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తుందని భావిస్తున్నారు. జి-20 లీడర్స్ సమ్మిట్ న్యూ ఢిల్లీలో జరుగుతుంది. 2023లో సెప్టెంబరు 9 – 10 తేదీల్లో న్యూఢిల్లీలో జి-20 నేతల శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యుఎఈలు ఈ కార్యక్రమంలో “అతిథి దేశాలు”గా ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సెప్టెంబర్ 13న ప్రకటించింది.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









