జి-20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్న భారత్
- September 13, 2022
న్యూఢిల్లీ: భారతదేశం డిసెంబర్ 1, 2022 నుండి నవంబర్ 30, 2023 వరకు ఒక సంవత్సరం పాటు జి-20 అధ్యక్ష పదవిని చేపడుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమయ్యే దేశవ్యాప్తంగా 200 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తుందని భావిస్తున్నారు. జి-20 లీడర్స్ సమ్మిట్ న్యూ ఢిల్లీలో జరుగుతుంది. 2023లో సెప్టెంబరు 9 – 10 తేదీల్లో న్యూఢిల్లీలో జి-20 నేతల శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యుఎఈలు ఈ కార్యక్రమంలో “అతిథి దేశాలు”గా ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సెప్టెంబర్ 13న ప్రకటించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







