యూకే వెళ్లనున్న సుల్తాన్
- September 16, 2022
మస్కట్: క్వీన్ ఎలిజబెత్ II మరణానికి సంతాపాన్ని తెలియజేయడానికి, హిజ్ మెజెస్టి కింగ్ చార్లెస్ IIIని అభినందించడానికి హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లనున్నారు. ఇటీవల అనారోగ్య కారణాలతో క్వీన్ ఎలిజబెత్ II మరణించిన విషయం తెలిసిందే. క్వీన్ ఎలిజబెత్ II మరణానికి సంతాపాన్ని తెలపడంతోపాటు రాణి మరణం తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ రాజుగా.. ఉత్తర ఐర్లాండ్, కామన్వెల్త్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిర హిజ్ మెజెస్టి చార్లెస్ IIIని అభినందించడానికి సుల్తాన్ హైతం బిన్ తారిక్ యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లనున్నారని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!









