యూకే వెళ్లనున్న సుల్తాన్
- September 16, 2022
మస్కట్: క్వీన్ ఎలిజబెత్ II మరణానికి సంతాపాన్ని తెలియజేయడానికి, హిజ్ మెజెస్టి కింగ్ చార్లెస్ IIIని అభినందించడానికి హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లనున్నారు. ఇటీవల అనారోగ్య కారణాలతో క్వీన్ ఎలిజబెత్ II మరణించిన విషయం తెలిసిందే. క్వీన్ ఎలిజబెత్ II మరణానికి సంతాపాన్ని తెలపడంతోపాటు రాణి మరణం తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ రాజుగా.. ఉత్తర ఐర్లాండ్, కామన్వెల్త్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిర హిజ్ మెజెస్టి చార్లెస్ IIIని అభినందించడానికి సుల్తాన్ హైతం బిన్ తారిక్ యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లనున్నారని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







