యూకే వెళ్లనున్న సుల్తాన్
- September 16, 2022
మస్కట్: క్వీన్ ఎలిజబెత్ II మరణానికి సంతాపాన్ని తెలియజేయడానికి, హిజ్ మెజెస్టి కింగ్ చార్లెస్ IIIని అభినందించడానికి హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లనున్నారు. ఇటీవల అనారోగ్య కారణాలతో క్వీన్ ఎలిజబెత్ II మరణించిన విషయం తెలిసిందే. క్వీన్ ఎలిజబెత్ II మరణానికి సంతాపాన్ని తెలపడంతోపాటు రాణి మరణం తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ రాజుగా.. ఉత్తర ఐర్లాండ్, కామన్వెల్త్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిర హిజ్ మెజెస్టి చార్లెస్ IIIని అభినందించడానికి సుల్తాన్ హైతం బిన్ తారిక్ యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లనున్నారని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









