దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు ప్రవాసుల అరెస్ట్
- September 17, 2022
రస్ అల్ ఖైమా: దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు ప్రవాసులను రస్ అల్ ఖైమా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్రికా సంతతి చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు రస్ అల్ ఖైమా లో పలు స్టోర్లలో దొంగతనాలు చేస్తున్నారు. శనివారం పలు స్టోర్లలో వీళ్లు దొంగతనాలు చేశారు. సమాచారం అందటంతో పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. కోల్డ్ వెపన్స్ వాడి దొంగతనానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్న పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







