దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు ప్రవాసుల అరెస్ట్
- September 17, 2022
రస్ అల్ ఖైమా: దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు ప్రవాసులను రస్ అల్ ఖైమా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్రికా సంతతి చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు రస్ అల్ ఖైమా లో పలు స్టోర్లలో దొంగతనాలు చేస్తున్నారు. శనివారం పలు స్టోర్లలో వీళ్లు దొంగతనాలు చేశారు. సమాచారం అందటంతో పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. కోల్డ్ వెపన్స్ వాడి దొంగతనానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్న పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









