దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు ప్రవాసుల అరెస్ట్
- September 17, 2022
రస్ అల్ ఖైమా: దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు ప్రవాసులను రస్ అల్ ఖైమా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్రికా సంతతి చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు రస్ అల్ ఖైమా లో పలు స్టోర్లలో దొంగతనాలు చేస్తున్నారు. శనివారం పలు స్టోర్లలో వీళ్లు దొంగతనాలు చేశారు. సమాచారం అందటంతో పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. కోల్డ్ వెపన్స్ వాడి దొంగతనానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్న పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







