కింగ్ చార్లెస్ IIIకు అభినందనలు తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
- September 18, 2022
అబుధాబి: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, నార్తర్న్ ఐర్లాండ్ రాజు చార్లెస్ IIIకి ఫోన్ చేసి మాట్లాడారు. దివంగత క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత రాజుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలిపారు. క్వీన్ ఎలిజబెత్ II అడుగుజాడల్లో నడవాలని, రాజుగా విధులు నిర్వహించడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. చార్లెస్ III హయాంలో యునైటెడ్ కింగ్డమ్, అక్కడి ప్రజలు మరింత అభివృద్ధి సాధించాలని యూఏఈ అధ్యక్షుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్కు కింగ్ చార్లెస్ III ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







