కువైట్లో నైపుణ్యం లేని కార్మికుల తగ్గింపు..!
- September 20, 2022కువైట్: నైపుణ్యం లేని కార్మికుల సంఖ్యను తగ్గించడం, ప్రైవేట్ -ప్రభుత్వ రంగాల మధ్య మరింత సమన్వయాన్ని సాధించేందుకు వీలుగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM), డెమోగ్రాఫిక్ కమీషన్లను ఒకే సంస్థగా చేర్చాలని కువైట్ ప్రభుత్వం భావిస్తోంది. రెండింటి లక్ష్యాలు ఒకటే కావడంతో ఈ చర్యను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు కూడా ఒకే మంత్రి పర్యవేక్షణలో ఉండనున్నాయి. దీంతో రెండు సంస్థల పనితీరు మెరుగుపడుతుందని, జనాభా అసమతుల్యతను పరిష్కరించే ఫ్రేమ్వర్క్ రూపకల్పనకు కంపెనీలు, సంస్థల పరిమితులను నిర్దేశించడానికి దోహద పడుతుందని కువైట్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి