ఫుడ్ డెలవరీ వెహికల్స్ కు కొత్త రూల్స్. అక్టోబర్ 1 నుంచి అమలు
- September 21, 2022
కువైట్ : కువైట్ ప్రభుత్వం ఫుడ్ డెలవరీ సంస్థలు, వాటిని డెలవరీ చేసిన బాయ్స్ కు కొత్త రూల్స్ ను పెట్టింది. ఈ రూల్స్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల ప్రకారం డెలవరీ బాయ్స్ కు కచ్చితంగా హెల్త్ కండిషన్ బాగున్నట్లుగా హెల్త్ మినిస్ట్రీ ఇచ్చే సర్టిఫికెట్ ఉండాలి. వెహికల్ పై సంస్థ పేరున్న స్టిక్కర్ తప్పనిసరి. అదే విధంగా కంపెనీ యూనిఫాం తప్పనిసరిగా ధరించాలి. అక్టోబర్ 1 నుంచి ప్రతి డెలవరీ బాయ్, అదే విధంగా డెలవరీ సంస్థలు ఈ రూల్ ను పాటించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీ లైసెన్స్ ను రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- అజ్మాన్లో తుంబే ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన..వైద్య పరిశోధనలకు కొత్త దిశ
- FTPC ఇండియా మేకోవర్ కమిటీ చైర్మన్గా బొలిశెట్టి ప్రణవి నియామకం
- 2026 ఫిఫా వరల్డ్కప్ కౌంట్డౌన్ వేడుకలకు శ్రీకారం..
- దుబాయ్లో బస్సు ప్రమాదం..ఇంకా ముగ్గురి పరిస్థితి విషమం..!!
- కువైట్లో 8 రోజుల్లో 1,308 యాక్సిడెంట్లు..!!
- జెడ్డాలో 20 టన్నుల పాడైన ఆహారం ధ్వంసం..!!
- వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు OMR2,000 ఫైన్..!!
- AI తప్పుడు కంటెంట్ పోస్టులు..వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడులను ఖండించిన ఖతార్..!!
- సౌదీలో జూన్ 14 నుండి ఎంటర్ ప్రెన్యూర్షిప్ వీక్..!!









