రెస్టారెంట్లపై దాడులు.. భారీగా ఆహార పదార్థాలు ధ్వంసం
- September 23, 2022ఒమన్: ముత్రాలోని విలాయత్లో 32 రెస్టారెంట్లు, కేఫ్లపై మస్కట్ మున్సిపాలిటీ దాడులు చేసింది. ఈ దాడిలో భాగంగా 24 కిలోల పాడైన ఆహార పదార్థాలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదుల నేపథ్యంలో ఆహార నియంత్రణ విభాగం 32 రెస్టారెంట్లు, కేఫ్లను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహించిందని మస్కట్ మున్సిపాలిటీ తెలిపింది. తనిఖీల్లో భాగంగా నిబంధనల ప్రకారం లేని 24 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేయడంతోపాటు తినేందుకు పనికిరాని ఆహార ఉత్పత్తులను జప్తు చేసినట్లు మున్సిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం