ఈ నెల 27 న ఒమన్ లో పర్యటించనున్న యూఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయెద్
- September 26, 2022
యూఏఈ : యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం ఒమన్ వెళ్లనున్నారు. ఒమన్ రాజు సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్ ఆహ్వానం మేరకు ఆయన రెండు రోజుల పాటు ఒమన్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సోదర సంబంధాలు, పలు రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొదించుకునే అంశాలపై చర్చించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులతో పాటు యువతకు ఉపాధికి గురించి ప్రధానంగా డిస్కస్ చేయనున్నారు. యూఏఈ ప్రెసిడెంట్ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇరు దేశాల అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







