అధికారులు వేసిన సీల్ తొలగిస్తే 10 వేల జరిమానా, జైలుశిక్ష
- September 26, 2022
యూఏఈ : ఇటీవల కాలంలో అధికారులు ఏదైనా షాప్ కు గానీ సంస్థకు గానీ సీల్ వేస్తే చాలా మంది దాన్ని తొలగించటమో, లేదా సీల్ ను పగలగొట్టటమో చేస్తున్నారు. మళ్లీ యథాతథంగా తమ కార్యాకలాపాలు చేసుకుంటున్నారు. దీనిపై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సీరియస్ అయ్యింది. సీల్ తొలగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది. అధికారులు వేసిన సీల్ ను తొలగించిన వారికి 10 వేల దిర్హామ్ ల ఫైన్, ఏడాది జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాంటి పనులను మానుకోవాలని హెచ్చరించింది. సీల్ తొలగించే ప్రయత్నంలో ఎవరిపైనైనా దాడులు చేస్తే మరింత కఠినంగా శిక్షలు ఉంటాయని తేల్చిచెప్పింది.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









