ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన. 60 మంది ప్రవాసుల బహిష్కరణ!
- September 27, 2022
కువైట్ : కువైట్ లో ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన 60 మంది ప్రవాసులను దేశం నుంచి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరంతా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద తమ ప్రైవేట్ ట్యాక్సీలను పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం వినియోగించినట్లు అభియోగాలున్నాయి. దుబాయ్ లో వ్యక్తిగతంగా రిజిస్ట్రరైన వాహనాన్ని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు వాడకూడదు. కానీ చాలా ప్రవాసులు ఈ నిబంధన ఉల్లంఘనకు పాల్పడ్డారు. స్థానిక ఫిర్యాదు మేరకు దాదాపు 60 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఇండియన్స్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ వాసులు ఉన్నారు. వీరందరినీ దేశం నుంచి బహిష్కరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









