ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన. 60 మంది ప్రవాసుల బహిష్కరణ!
- September 27, 2022
కువైట్ : కువైట్ లో ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన 60 మంది ప్రవాసులను దేశం నుంచి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరంతా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద తమ ప్రైవేట్ ట్యాక్సీలను పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం వినియోగించినట్లు అభియోగాలున్నాయి. దుబాయ్ లో వ్యక్తిగతంగా రిజిస్ట్రరైన వాహనాన్ని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు వాడకూడదు. కానీ చాలా ప్రవాసులు ఈ నిబంధన ఉల్లంఘనకు పాల్పడ్డారు. స్థానిక ఫిర్యాదు మేరకు దాదాపు 60 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఇండియన్స్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ వాసులు ఉన్నారు. వీరందరినీ దేశం నుంచి బహిష్కరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!









