జీతాల ఫాలో-అప్కు 'అస్-హల్ ' ప్లాట్ఫారమ్
- September 28, 2022
కువైట్: వ్యాపారవేత్తలను సాధారణ తేదీకి ఏడు రోజుల ముందుగానే జీతాలు చెల్లించాలని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM) కోరింది. అక్టోబరులో 'అస్-హల్’ ప్లాట్ఫారమ్లో జీతాల ఫాలో-అప్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. కొత్త విధానం అప్డేట్ చేసేందుకు వీలుగా యజమానులు జీతాలను ముందుగానే బదిలీ చేయాలని కోరింది. వ్యాపార యజమానులు జీతాల చెల్లింపులకు, ఆలస్యమైన క్రెడిట్లు లేదా జీతం కోతలకు గల కారణాలను కూడా తెలిపేందుకు వ్యాపార యజమానులకు కొత్త ప్లాట్ ఫారమ్ ఉపయోగపడుతుందని మాన్పవర్ ప్రొటెక్షన్ అథారిటీ వైస్ మేనేజర్ డాక్టర్ ఫహద్ అల్-మురాద్ అన్నారు. ఆదేశాలు పాటించని యజమానులపై చర్యలు ఉంటాయని, కొత్త కార్మికులను నియమించడానికి అనుమతించబడదని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి