జీతాల ఫాలో-అప్కు 'అస్-హల్ ' ప్లాట్ఫారమ్
- September 28, 2022
కువైట్: వ్యాపారవేత్తలను సాధారణ తేదీకి ఏడు రోజుల ముందుగానే జీతాలు చెల్లించాలని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM) కోరింది. అక్టోబరులో 'అస్-హల్’ ప్లాట్ఫారమ్లో జీతాల ఫాలో-అప్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. కొత్త విధానం అప్డేట్ చేసేందుకు వీలుగా యజమానులు జీతాలను ముందుగానే బదిలీ చేయాలని కోరింది. వ్యాపార యజమానులు జీతాల చెల్లింపులకు, ఆలస్యమైన క్రెడిట్లు లేదా జీతం కోతలకు గల కారణాలను కూడా తెలిపేందుకు వ్యాపార యజమానులకు కొత్త ప్లాట్ ఫారమ్ ఉపయోగపడుతుందని మాన్పవర్ ప్రొటెక్షన్ అథారిటీ వైస్ మేనేజర్ డాక్టర్ ఫహద్ అల్-మురాద్ అన్నారు. ఆదేశాలు పాటించని యజమానులపై చర్యలు ఉంటాయని, కొత్త కార్మికులను నియమించడానికి అనుమతించబడదని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









