పార్లమెంట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కువైట్ క్రౌన్ ప్రిన్స్
- September 30, 2022కువైట్: 2022 సంవత్సరంలో జరిగిన 17వ శాసనసభా ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త పార్లమెంట్ సభ్యులకు హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్నివమ్ము చేయొద్దని, దేశానికి సేవ చేయడంలో పార్లమెంట్ సభ్యులు అత్యుత్తమ పనితీరును కనబర్చాలని, కొత్త బాధ్యతల్లో రాణించాలని వారికి రాసిన లేఖలో హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ అల్-సబా ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి