రూల్స్ ఉల్లంఘించే పెంపుడు జంతువుల యాజమానులు 50 రియాల ఫైన్
- October 01, 2022
మస్కట్: బహిరంగ ప్రదేశాల్లోకి పెంపుడు జంతువులను తీసుకొచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించే వాటి యాజమానులకు ఫైన్ తప్పదని మస్కట్ మున్సిపాలిటీ అధికారులకు హెచ్చరించారు. రూల్స్ పాటించకుండా పెంపుడు జంతువుల కారణంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే 50 రియాల ఫైన్ వేస్తామన్నారు. కుక్కలు పిల్లులను బయటకు తీసుకొచ్చిన సమయంలో వాటి మలాలను రోడ్డుపైనే వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యాజమానులను కోరింది. జంతువులకు తప్పనిసరిగా నెక్ బెల్ట్ ఉంచాల్సిందేనని తెలిపింది. వెటర్నరీ డాక్టర్ నుంచి వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ కూడా తప్పనిసరి అని యాజమానులకు తెలిపింది. ఈ రూల్స్ ఉల్లంఘించిన వారికి 50 రియాల ఫైన్ విధించబడుతుందని మున్సిపల్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







