రూల్స్ ఉల్లంఘించే పెంపుడు జంతువుల యాజమానులు 50 రియాల ఫైన్
- October 01, 2022
మస్కట్: బహిరంగ ప్రదేశాల్లోకి పెంపుడు జంతువులను తీసుకొచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించే వాటి యాజమానులకు ఫైన్ తప్పదని మస్కట్ మున్సిపాలిటీ అధికారులకు హెచ్చరించారు. రూల్స్ పాటించకుండా పెంపుడు జంతువుల కారణంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే 50 రియాల ఫైన్ వేస్తామన్నారు. కుక్కలు పిల్లులను బయటకు తీసుకొచ్చిన సమయంలో వాటి మలాలను రోడ్డుపైనే వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యాజమానులను కోరింది. జంతువులకు తప్పనిసరిగా నెక్ బెల్ట్ ఉంచాల్సిందేనని తెలిపింది. వెటర్నరీ డాక్టర్ నుంచి వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ కూడా తప్పనిసరి అని యాజమానులకు తెలిపింది. ఈ రూల్స్ ఉల్లంఘించిన వారికి 50 రియాల ఫైన్ విధించబడుతుందని మున్సిపల్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









