అక్టోబర్ 6న ఓటర్ల జాబితా ప్రకటన
- October 01, 2022
మనామా: ఈరోజు కొన్ని వార్తాపత్రికలో ప్రచురితమైన ఓటర్ల జాబితా తప్పుడుదని 2022 ఎన్నికల ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ తెలిపింది. అక్టోబరు 6న కచ్చితమైన ఓటర్ల జాబితాను వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ నుండి ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడంలో.. పొందడంలో ఖచ్చితత్వాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీడియా సంస్థలకు ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ సూచించింది.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







