అక్టోబర్ 6న ఓటర్ల జాబితా ప్రకటన
- October 01, 2022
మనామా: ఈరోజు కొన్ని వార్తాపత్రికలో ప్రచురితమైన ఓటర్ల జాబితా తప్పుడుదని 2022 ఎన్నికల ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ తెలిపింది. అక్టోబరు 6న కచ్చితమైన ఓటర్ల జాబితాను వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ నుండి ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడంలో.. పొందడంలో ఖచ్చితత్వాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీడియా సంస్థలకు ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ సూచించింది.
తాజా వార్తలు
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల
- వాణిజ్య ఒప్పందాలతో కొత్త ఆర్థిక యుగం
- బిల్ గేట్స్కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం
- భారత్ పై OpenAI సీఈవో సామ్ అల్ట్మన్ ప్రశంసలు
- డేటా సెంటర్లతో భారీ ఉపాధి: ప్రధాని మోదీ
- దోహాలో ఖతార్ రోబోటిక్స్ AI కాంపిటీషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ - దమ్మామ్ మధ్య హెలికాప్టర్ సర్వీస్..!!
- ‘సహ్ల్’ యాప్ లో సాలరీ డిడక్షన్ నోటిఫికేషన్..!!
- ఒమన్లో వరుస నేరాలు..పలువురు అరెస్టు..!!
- సౌదీ అరేబియాలో స్కూల్స్ టైమింగ్స్ ఛేంజ్..!!









