అక్టోబర్ 6న ఓటర్ల జాబితా ప్రకటన
- October 01, 2022
మనామా: ఈరోజు కొన్ని వార్తాపత్రికలో ప్రచురితమైన ఓటర్ల జాబితా తప్పుడుదని 2022 ఎన్నికల ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ తెలిపింది. అక్టోబరు 6న కచ్చితమైన ఓటర్ల జాబితాను వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ నుండి ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడంలో.. పొందడంలో ఖచ్చితత్వాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీడియా సంస్థలకు ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ సూచించింది.
తాజా వార్తలు
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్









