టెహ్రన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వేర్పాటు వాదుల దాడి. 19 మంది మృతి
- October 02, 2022
టెహ్రాన్: టెహ్రాన్ లోని సౌత్ ఈస్ట్రన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వేర్పాటు వాదులు ఆటాక్ చేశారు. బాంబులతో దాడి చేసిన అనంతరం కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఎలైట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ నలుగురు సహా మొత్తం 19 మంది చనిపోయారు. నమాజ్ కు వచ్చిన వారిలో కలిసిపోయిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాసిజీ బలగాలతో సహా 32 మంది గార్డ్ లు కూడా గాయపడ్డారు. ఐతే ఈ దాడి వేర్పాటు వాద గ్రూప్ చేసిందేనని ప్రభుత్వం ప్రకటించింది. కానీ హిజాబ్ కు సంబంధించిన పోలీస్ కస్టడీలో 22 ఏళ్ల యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనల్లో భాగంగా నిరసనకారులు దాడి చేసి ఉంటారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఐతే విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









