జోర్డాన్ రాజు పర్యటన.. స్కూల్స్ మూసివేత
- October 03, 2022
మస్కట్: జోర్డాన్ రాజు పర్యటన కారణంగా మస్కట్లోని పాఠశాలలు మంగళవారం మధ్యాహ్నం తర్వాత మూసివేయనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. సీబ్, బాషర్, ముత్రా, మస్కట్, అమెరత్లోని విలాయత్లలోని పాఠశాలలు మంగళవారం ఉదయం 11.30 గంటలకు మూసివేయనున్నారు. అలాగే మంగళవారం సీబ్, అమెరత్లలో సాయంత్రం పాఠశాలలు పనిచేయవని విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జోర్డాన్ రాజ్యం రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఒమన్ సుల్తానేట్ను అధికారిక పర్యటన నిమిత్తం మంగళవారం రానున్నారు. ఆయన రాజ్యంలో రెండు రోజులు ఉండనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









