జోర్డాన్ రాజు పర్యటన.. స్కూల్స్ మూసివేత
- October 03, 2022
మస్కట్: జోర్డాన్ రాజు పర్యటన కారణంగా మస్కట్లోని పాఠశాలలు మంగళవారం మధ్యాహ్నం తర్వాత మూసివేయనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. సీబ్, బాషర్, ముత్రా, మస్కట్, అమెరత్లోని విలాయత్లలోని పాఠశాలలు మంగళవారం ఉదయం 11.30 గంటలకు మూసివేయనున్నారు. అలాగే మంగళవారం సీబ్, అమెరత్లలో సాయంత్రం పాఠశాలలు పనిచేయవని విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జోర్డాన్ రాజ్యం రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఒమన్ సుల్తానేట్ను అధికారిక పర్యటన నిమిత్తం మంగళవారం రానున్నారు. ఆయన రాజ్యంలో రెండు రోజులు ఉండనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







