పబ్లిక్ రోడ్లపై ట్రక్కుల కదలికలపై నిషేధం
- October 03, 2022
కువైట్: పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ అధికంగా ఉండే ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ట్రక్కులు ప్రయాణించకుండా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి వారం ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 6:30 నుండి 9:00 వరకు... మధ్యాహ్నం 12:30 నుండి 3:30 వరకు పబ్లిక్ రోడ్లపై ట్రక్కులు నడపడంపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







