పబ్లిక్ రోడ్లపై ట్రక్కుల కదలికలపై నిషేధం
- October 03, 2022
కువైట్: పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ అధికంగా ఉండే ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ట్రక్కులు ప్రయాణించకుండా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి వారం ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 6:30 నుండి 9:00 వరకు... మధ్యాహ్నం 12:30 నుండి 3:30 వరకు పబ్లిక్ రోడ్లపై ట్రక్కులు నడపడంపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







