అధికారిక పత్రాల ఫోర్జరీ.. నిందితులకు జైలుశిక్ష, భారీ జరిమానా
- October 03, 2022
రియాద్: సౌదీ రాయబార కార్యాలయాలలో ఒకదానిలో అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసినందుకు నలుగురు పౌరులతో కూడిన క్రిమినల్ గ్యాంగ్ సభ్యులకు కోర్టు జైలుశిక్షతోపాటు భారీ జరిమానా విధించినట్లు పబ్లిక్ ట్రస్ట్ ప్రాసిక్యూషన్ తెలిపింది. నిందితులు ఎంబసీలోని అధికారిక పత్రాలను తయారు చేయడంతోపాటు వాటితో ఇతరుల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు విదేశాలలో ఉన్న సౌదీ రాయబార కార్యాలయాలలో సమర్పించినట్లు పేర్కొంది. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. అన్ని ఆధారాలను పరిశీలించిన కోర్టు.. నిందితులకు 20 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు SR400,000 జరిమానా విధించబడింది. దీంతోపాటు నిందితులు అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి వారి యజమానులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









