అధికారిక పత్రాల ఫోర్జరీ.. నిందితులకు జైలుశిక్ష, భారీ జరిమానా
- October 03, 2022
రియాద్: సౌదీ రాయబార కార్యాలయాలలో ఒకదానిలో అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసినందుకు నలుగురు పౌరులతో కూడిన క్రిమినల్ గ్యాంగ్ సభ్యులకు కోర్టు జైలుశిక్షతోపాటు భారీ జరిమానా విధించినట్లు పబ్లిక్ ట్రస్ట్ ప్రాసిక్యూషన్ తెలిపింది. నిందితులు ఎంబసీలోని అధికారిక పత్రాలను తయారు చేయడంతోపాటు వాటితో ఇతరుల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు విదేశాలలో ఉన్న సౌదీ రాయబార కార్యాలయాలలో సమర్పించినట్లు పేర్కొంది. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. అన్ని ఆధారాలను పరిశీలించిన కోర్టు.. నిందితులకు 20 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు SR400,000 జరిమానా విధించబడింది. దీంతోపాటు నిందితులు అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి వారి యజమానులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









