అధికారిక పత్రాల ఫోర్జరీ.. నిందితులకు జైలుశిక్ష, భారీ జరిమానా
- October 03, 2022
రియాద్: సౌదీ రాయబార కార్యాలయాలలో ఒకదానిలో అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసినందుకు నలుగురు పౌరులతో కూడిన క్రిమినల్ గ్యాంగ్ సభ్యులకు కోర్టు జైలుశిక్షతోపాటు భారీ జరిమానా విధించినట్లు పబ్లిక్ ట్రస్ట్ ప్రాసిక్యూషన్ తెలిపింది. నిందితులు ఎంబసీలోని అధికారిక పత్రాలను తయారు చేయడంతోపాటు వాటితో ఇతరుల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు విదేశాలలో ఉన్న సౌదీ రాయబార కార్యాలయాలలో సమర్పించినట్లు పేర్కొంది. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. అన్ని ఆధారాలను పరిశీలించిన కోర్టు.. నిందితులకు 20 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు SR400,000 జరిమానా విధించబడింది. దీంతోపాటు నిందితులు అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి వారి యజమానులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







