దర్వాజాత్ అల్-అబ్దుల్ రజాక్ టన్నెల్ మరమ్మతు పనులు ప్రారంభం
- October 07, 2022
కువైట్: దర్వాజాత్ అల్-అబ్దుల్ రజాక్ టన్నెల్ మరమ్మతు పనులను పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ప్రారంభించింది. పబ్లిక్ వర్క్స్ మంత్రి, విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి అలీ అల్-మౌసా మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ అల్-మౌసా మాట్లాడుతూ.. తనిఖీ, పరీక్షలు, టన్నెల్ బాడీ కోసం కాంక్రీట్ పనులు, ఇన్సులేషన్ లేయర్లను తొలగించడం, యాంకర్ ప్లాట్ఫారమ్లను మార్చడం వంటి పనులు పూర్తి కావడానికి 90 రోజులు పట్టవచ్చన్నారు. కువైట్ నగరం నడిబొడ్డున ఉన్న టన్నెల్ సొరంగంలో పగుళ్లు కనిపించడంతో సుమారు రెండు సంవత్సరాల కిందట అధికారులు దీన్ని మూసివేశారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







