దుబాయ్: మూడు వారాలపాటు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు
- October 09, 2022
దుబాయ్: అల్ ఖుద్రా రోడ్లో నిర్వహించనున్న అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు వారాల పాటు ట్రాఫిక్ మళ్లింపును చేపట్టనున్నట్లు దుబాయ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ఈ మేరకు RTA తన అధికారిక హ్యాండిల్లో ఒక ట్వీట్లో వెల్లడించింది. రెండు దిశలలో మూడు లేన్లను.. అరేబియన్ రాంచ్లు, స్టూడియో సిటీ ప్రవేశాలు, నిష్క్రమణలను నిర్వహించేటప్పుడు రహదారిపై ఉన్న రౌండ్అబౌట్లను తొలగిస్తామని తెలిపింది. వాహనదారులు ముందుగానే బయలుదేరాలని, రోడ్లపై వాహనాన్ని జాగ్రత్తగా నడపాలని అధికార యంత్రాంగం కోరింది. డైవర్లు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడానికి డైరెక్షనల్ సైనేజ్లను అనుసరించాలని సూచించింది.
తాజా వార్తలు
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









