టర్కీలో బొగ్గుగనిలో భారీ పేలుడు..28 మంది మృతి
- October 15, 2022
టర్కీ: టర్కీలో ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించడం తో 25 మంది మృతి చెందగా , 110 కి పైగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం మీథేన్ వాయువు వల్ల ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు లో 28 మంది మృతిచెందగా, 110 మందికిపైగా గాయపడ్డారని , మరో 50 మంది గనిలో చిక్కుకు పోయారని అధికారులు తెలిపారు. 11 మంది క్షేమంగా బయటపడ్డారని వారిని హాస్పటల్ కు తరలించామని చెప్పుకొచ్చారు. ఇక గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెట్టీన్ కోకా ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









