టర్కీలో బొగ్గుగనిలో భారీ పేలుడు..28 మంది మృతి
- October 15, 2022టర్కీ: టర్కీలో ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించడం తో 25 మంది మృతి చెందగా , 110 కి పైగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం మీథేన్ వాయువు వల్ల ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు లో 28 మంది మృతిచెందగా, 110 మందికిపైగా గాయపడ్డారని , మరో 50 మంది గనిలో చిక్కుకు పోయారని అధికారులు తెలిపారు. 11 మంది క్షేమంగా బయటపడ్డారని వారిని హాస్పటల్ కు తరలించామని చెప్పుకొచ్చారు. ఇక గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెట్టీన్ కోకా ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు