రెండవ షెడ్యూల్లోకి 'Nth Hour' చిత్రం...
- October 15, 2022
హైదరాబాద్: లేడీ లయన్ క్రియేషన్స్ బ్యానర్ పై యూఏఈలో పలు వ్యాపార రంగాలలో ఉన్న రాజు గుడి గుంట్ల చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించి నిర్మిస్తున్న రెండవ చిత్రం Nth Hour.ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఈ నెల 20వ తేదీ నుండి మొదలు పెట్టబోతున్నట్లు నిర్మాత రాజు గుడి గుంట్ల తెలిపారు.

మొదటి చిత్రంతోనే సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకొని, ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్ తో ఖర్చుకు వెనకాడకుండా మారేడు మల్లి కొండా ప్రాంతాల్లోని అడవుల్లో 20 రోజులపాటు కీలక సన్నివేశాలు ఫైట్ మాస్టర్ శంకర్ ఉయ్యాల నేతృత్వంలో భారీ ఫైట్స్ ని చిత్రీకరించిన విషయం తెలిసిందే.రెండో షెడ్యూల్లో గూడెం సెట్ వేసి అందులో " మచ్చ మచ్చ మచ్చ మోజే పడి వచ్చా" అంటూ సాగే పాత చిత్రీకరణతో రెండో షెడ్యూల్లో కి ప్రవేశిస్తుంది.చిత్ర యూనిట్ ఈ సెట్ సాంగ్ అయిపోగానే యూనిట్ కాశీ వారణాసికి షిఫ్ట్ అయ్యే అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు అని నిర్మాత రాజు తెలిపారు.ఈ చిత్రానికి మాగల్ఫ్.కాం మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోందని రాజు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







