రెండవ షెడ్యూల్లోకి 'Nth Hour' చిత్రం...
- October 15, 2022
హైదరాబాద్: లేడీ లయన్ క్రియేషన్స్ బ్యానర్ పై యూఏఈలో పలు వ్యాపార రంగాలలో ఉన్న రాజు గుడి గుంట్ల చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించి నిర్మిస్తున్న రెండవ చిత్రం Nth Hour.ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఈ నెల 20వ తేదీ నుండి మొదలు పెట్టబోతున్నట్లు నిర్మాత రాజు గుడి గుంట్ల తెలిపారు.

మొదటి చిత్రంతోనే సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకొని, ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్ తో ఖర్చుకు వెనకాడకుండా మారేడు మల్లి కొండా ప్రాంతాల్లోని అడవుల్లో 20 రోజులపాటు కీలక సన్నివేశాలు ఫైట్ మాస్టర్ శంకర్ ఉయ్యాల నేతృత్వంలో భారీ ఫైట్స్ ని చిత్రీకరించిన విషయం తెలిసిందే.రెండో షెడ్యూల్లో గూడెం సెట్ వేసి అందులో " మచ్చ మచ్చ మచ్చ మోజే పడి వచ్చా" అంటూ సాగే పాత చిత్రీకరణతో రెండో షెడ్యూల్లో కి ప్రవేశిస్తుంది.చిత్ర యూనిట్ ఈ సెట్ సాంగ్ అయిపోగానే యూనిట్ కాశీ వారణాసికి షిఫ్ట్ అయ్యే అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు అని నిర్మాత రాజు తెలిపారు.ఈ చిత్రానికి మాగల్ఫ్.కాం మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోందని రాజు తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ సీజ్
- పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో యూనిలివర్ లో నియామకాల పై బ్రేక్
- అలర్ట్..పెరగనున్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు!
- రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎం చంద్రబాబు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!









