చేపల మార్కెట్ తనిఖీల్లో 24 మంది అరెస్ట్
- October 16, 2022
కువైట్: క్యాపిటల్ గవర్నరేట్లోని షార్క్లోని చేపల మార్కెట్లో నిర్వహించిన తనిఖీల్లో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన 24 మందిని అరెస్టు చేసినట్లు రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధనల జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వెల్లడించింది. అరెస్టు చేసిన వారిలో 6 మంది నివాస అనుమతి గడువు ముగిసి పరారీలో ఉన్నట్లు అంతర్గత మంత్రిత్వ తెలిపింది. అలాగే వర్క్ పర్మిట్ ముగిసిన వారు ముగ్గురు, వర్క్ పర్మిట్ ముగిసిన గృహ కార్మికులు 20 మంది ( వీరిలో చాలా మంది ఇతర పేర్ల మీద పనిచేస్తున్నారు) ఉన్నారని అంతర్గత మంత్రిత్వ వెల్లడించింది.
తాజా వార్తలు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు









