చేపల మార్కెట్ తనిఖీల్లో 24 మంది అరెస్ట్
- October 16, 2022
కువైట్: క్యాపిటల్ గవర్నరేట్లోని షార్క్లోని చేపల మార్కెట్లో నిర్వహించిన తనిఖీల్లో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన 24 మందిని అరెస్టు చేసినట్లు రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధనల జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వెల్లడించింది. అరెస్టు చేసిన వారిలో 6 మంది నివాస అనుమతి గడువు ముగిసి పరారీలో ఉన్నట్లు అంతర్గత మంత్రిత్వ తెలిపింది. అలాగే వర్క్ పర్మిట్ ముగిసిన వారు ముగ్గురు, వర్క్ పర్మిట్ ముగిసిన గృహ కార్మికులు 20 మంది ( వీరిలో చాలా మంది ఇతర పేర్ల మీద పనిచేస్తున్నారు) ఉన్నారని అంతర్గత మంత్రిత్వ వెల్లడించింది.
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









