బిగ్ టికెట్ డ్రాలో కేజీ బంగారం గెలుచుకున్న భారతీయ ఇంజినీర్
- October 18, 2022
అబుధాబి: ప్రవాస భారతీయు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జయకుమార్ తిరునావుకరసు అక్టోబర్ నెలలో నిర్వహించిన బిగ్ టికెట్ రెండవ వారపు ఇ-డ్రాలో విజేతగా నిలిచి కిలో 24 క్యారెట్ల బంగారం గెలుచుకున్నాడు. అక్టోబర్ 16న డ్రా తేదీకి ఒక రోజు ముందు టిక్కెట్ కొనుగోలు చేసినట్లు జయకుమార్ తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా అబుధాబిలో నివసిస్తున్నానని, 2019 నుండి బిగ్ టిక్కెట్ రాఫిల్ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నట్లు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేర్కొన్నారు. మరోవైపు నవంబర్ 3న 25 మిలియన్ దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్కు సంబంధించిన డ్రా ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. బిగ్ టికెట్ అభిమానులు టిక్కెట్లను ఆన్లైన్లో అక్టోబర్ 31 వరకు కొనుగోలు చేయొచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









