బిగ్ టికెట్ డ్రాలో కేజీ బంగారం గెలుచుకున్న భారతీయ ఇంజినీర్
- October 18, 2022
అబుధాబి: ప్రవాస భారతీయు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జయకుమార్ తిరునావుకరసు అక్టోబర్ నెలలో నిర్వహించిన బిగ్ టికెట్ రెండవ వారపు ఇ-డ్రాలో విజేతగా నిలిచి కిలో 24 క్యారెట్ల బంగారం గెలుచుకున్నాడు. అక్టోబర్ 16న డ్రా తేదీకి ఒక రోజు ముందు టిక్కెట్ కొనుగోలు చేసినట్లు జయకుమార్ తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా అబుధాబిలో నివసిస్తున్నానని, 2019 నుండి బిగ్ టిక్కెట్ రాఫిల్ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నట్లు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేర్కొన్నారు. మరోవైపు నవంబర్ 3న 25 మిలియన్ దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్కు సంబంధించిన డ్రా ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. బిగ్ టికెట్ అభిమానులు టిక్కెట్లను ఆన్లైన్లో అక్టోబర్ 31 వరకు కొనుగోలు చేయొచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







