కువైట్లో అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్
- October 18, 2022
కువైట్: అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. డిప్లమాటిక్ ఎన్క్లేవ్, సఫత్, అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్, కువైట్-13015లో ఉదయం 11-12 గంటల వరకు నిర్వహించబడుతుందని ఎంబసీ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు రాయబార కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారన్నారు. కోవిడ్-19 టీకాలు తీసుకున్న కువైట్లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్లో పాల్గొనవచ్చన్నారు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలనుకునే వారు తమ సందేహాలను పాస్పోర్ట్, పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్లోని సంప్రదింపు నంబర్, చిరునామా వంటి పూర్తి వివరాలతో ముందుగానే [email protected] కు ఇమెయిల్ ద్వారా పంపవచ్చని ఎంబసీ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







