కువైట్లో అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్
- October 18, 2022
కువైట్: అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. డిప్లమాటిక్ ఎన్క్లేవ్, సఫత్, అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్, కువైట్-13015లో ఉదయం 11-12 గంటల వరకు నిర్వహించబడుతుందని ఎంబసీ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు రాయబార కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారన్నారు. కోవిడ్-19 టీకాలు తీసుకున్న కువైట్లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్లో పాల్గొనవచ్చన్నారు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలనుకునే వారు తమ సందేహాలను పాస్పోర్ట్, పాస్పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్లోని సంప్రదింపు నంబర్, చిరునామా వంటి పూర్తి వివరాలతో ముందుగానే [email protected] కు ఇమెయిల్ ద్వారా పంపవచ్చని ఎంబసీ తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









