గానగంధర్వుడు ఎస్పీ బాలు రెండవ వర్ధంతి: దుబాయ్లో పాటల నివాళి
- October 18, 2022
దుబాయ్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రెండవ వర్ధంతి సందర్భంగా దుబాయ్ లో నిర్వహించిన "గీతాంజలి" పాటల కార్యక్రమం ఆద్యంతం భావోద్వేగంగా సాగింది. మ్యూజిక్ ఇండియా దుబాయ్, ఆటిట్యూడ్ సంస్థలు సంయుక్తంగా అక్టోబర్ 16న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.మ్యూజిక్ ఇండియా ఫౌండర్ ప్రశాంతి చోప్రా, ఫౌండర్ మెంబెర్స్ రాకేష్ మరింగంటి, శ్రీనివాసన్ లతోపాటు 50 మంది మ్యూజిక్ ఇండియా సింగర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వరమాంత్రికుడు బాలుకి పాటల నివాళి సమర్పించారు.తమిళ రేడియో గిల్లి, మా గల్ఫ్ లు ఈ కార్యక్రమానికి మీడియా పార్టనర్స్ గా వ్యవహరించారు.



తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







