గానగంధర్వుడు ఎస్పీ బాలు రెండవ వర్ధంతి: దుబాయ్లో పాటల నివాళి
- October 18, 2022
దుబాయ్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రెండవ వర్ధంతి సందర్భంగా దుబాయ్ లో నిర్వహించిన "గీతాంజలి" పాటల కార్యక్రమం ఆద్యంతం భావోద్వేగంగా సాగింది. మ్యూజిక్ ఇండియా దుబాయ్, ఆటిట్యూడ్ సంస్థలు సంయుక్తంగా అక్టోబర్ 16న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.మ్యూజిక్ ఇండియా ఫౌండర్ ప్రశాంతి చోప్రా, ఫౌండర్ మెంబెర్స్ రాకేష్ మరింగంటి, శ్రీనివాసన్ లతోపాటు 50 మంది మ్యూజిక్ ఇండియా సింగర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వరమాంత్రికుడు బాలుకి పాటల నివాళి సమర్పించారు.తమిళ రేడియో గిల్లి, మా గల్ఫ్ లు ఈ కార్యక్రమానికి మీడియా పార్టనర్స్ గా వ్యవహరించారు.



తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







