గానగంధర్వుడు ఎస్పీ బాలు రెండవ వర్ధంతి: దుబాయ్లో పాటల నివాళి
- October 18, 2022
దుబాయ్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రెండవ వర్ధంతి సందర్భంగా దుబాయ్ లో నిర్వహించిన "గీతాంజలి" పాటల కార్యక్రమం ఆద్యంతం భావోద్వేగంగా సాగింది. మ్యూజిక్ ఇండియా దుబాయ్, ఆటిట్యూడ్ సంస్థలు సంయుక్తంగా అక్టోబర్ 16న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.మ్యూజిక్ ఇండియా ఫౌండర్ ప్రశాంతి చోప్రా, ఫౌండర్ మెంబెర్స్ రాకేష్ మరింగంటి, శ్రీనివాసన్ లతోపాటు 50 మంది మ్యూజిక్ ఇండియా సింగర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వరమాంత్రికుడు బాలుకి పాటల నివాళి సమర్పించారు.తమిళ రేడియో గిల్లి, మా గల్ఫ్ లు ఈ కార్యక్రమానికి మీడియా పార్టనర్స్ గా వ్యవహరించారు.



తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









