గానగంధర్వుడు ఎస్పీ బాలు రెండవ వర్ధంతి: దుబాయ్లో పాటల నివాళి
- October 18, 2022
దుబాయ్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రెండవ వర్ధంతి సందర్భంగా దుబాయ్ లో నిర్వహించిన "గీతాంజలి" పాటల కార్యక్రమం ఆద్యంతం భావోద్వేగంగా సాగింది. మ్యూజిక్ ఇండియా దుబాయ్, ఆటిట్యూడ్ సంస్థలు సంయుక్తంగా అక్టోబర్ 16న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.మ్యూజిక్ ఇండియా ఫౌండర్ ప్రశాంతి చోప్రా, ఫౌండర్ మెంబెర్స్ రాకేష్ మరింగంటి, శ్రీనివాసన్ లతోపాటు 50 మంది మ్యూజిక్ ఇండియా సింగర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వరమాంత్రికుడు బాలుకి పాటల నివాళి సమర్పించారు.తమిళ రేడియో గిల్లి, మా గల్ఫ్ లు ఈ కార్యక్రమానికి మీడియా పార్టనర్స్ గా వ్యవహరించారు.
తాజా వార్తలు
- జైల్లో గ్యాంగ్వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు