విమానంలో మెర్క్యూరీ.. ప్రయాణికుడికి 5ఏళ్ల జైలుశిక్ష
- October 19, 2022
బహ్రెయిన్: కువైట్కు వెళ్లే విమానంలో ప్రమాదకరమైన రసాయనం ‘మెర్క్యూరీ(పాదరసం)’ తీసుకెళ్లిన ఒక విమాన ప్రయాణీకుడికి 5 ఏళ్ల జైలుశిక్ష పడింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. 62 ఏళ్ల పాకిస్థానీ మే 25న గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్లో తన లగేజీలో 8 కేజీల మెర్క్యూరీ దాచుకొని తీసుకెళ్లాడు. అధికారులు ఈ విషయాన్ని గుర్తించి భద్రతా అధికారులకు తెలిపారు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారించిన హై క్రిమినల్ కోర్టు పాకిస్థాన్ ప్రయాణికుడికి 5 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
తాజా వార్తలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …