డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మంది ప్రవాసులు అరెస్ట్
- October 19, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లో నార్కోటిక్ డ్రగ్స్ కలిగి ఉన్నారనే(వినియోగం) ఆరోపణలపై ఎనిమిది మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. మాదక ద్రవ్యాలను(డ్రగ్స్) కలిగి ఉండటం, ఉపయోగించడం వంటి ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన ఎనిమిది మంది ప్రవాసులను అల్ వుస్తా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని తెలిపింది. అరెస్టయిన వారిపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు రాయల్ ఒమన్ పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







