డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మంది ప్రవాసులు అరెస్ట్
- October 19, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్లో నార్కోటిక్ డ్రగ్స్ కలిగి ఉన్నారనే(వినియోగం) ఆరోపణలపై ఎనిమిది మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. మాదక ద్రవ్యాలను(డ్రగ్స్) కలిగి ఉండటం, ఉపయోగించడం వంటి ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన ఎనిమిది మంది ప్రవాసులను అల్ వుస్తా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని తెలిపింది. అరెస్టయిన వారిపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు రాయల్ ఒమన్ పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







