బహహ్రైన్ రాజు నేడు సౌదీకి ప్రయాణం
- April 20, 2016
గౌరవనీయ రాజు హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రెండు ప్రవిత్ర మసీదుల రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజిజ్ అల్ సౌద్ సంరక్షకుని ఆహ్వానం మేరకు సౌది అరేబియా నేడు ప్రయాణం కానున్నారు..
గౌరవనీయ గల్ఫ్ దేశాల సమాఖ్య నాయకులు మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు బరాక్ ఒబామా, సౌదీ రాజధాని రియాద్ లో జరగబోయే శిఖరాగ్ర సమావేశానికి బహ్రేయినీ ప్రతినిధిగా హాజరు కావాల్సి వస్తుంది. ఈ సమావేశం ఏప్రిల్ 21 న జరగనుంది, రాయల్ కోర్ట్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







