భారత్లో పర్యటిస్తున్న సౌదీ ఇంధన మంత్రి
- October 22, 2022
సౌదీ: భారత్-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలిలో ఆర్థిక, పెట్టుబడుల మంత్రుల కమిటీ ఛైర్మన్గా ఉన్న సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్, విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్, భారతీయ వ్యాపార రంగానికి చెందిన పలువురు నాయకులతో ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ సమావేశమయ్యారు. సౌదీ అరేబియా - భారతదేశం మధ్య వ్యాపార వృద్ధి, పలు రంగాల్లో ఉమ్మడి సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







