48 ఏళ్ల తర్వాత సొంతింటికి చేరిన గోవా వాసి
- October 26, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లో చిక్కుకుపోయిన ఒక భారత ప్రవాస వ్యక్తి దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత తిరిగి ఇండియాకు తిరిగి వెళ్లాడు. భారతదేశంలోని గోవా రాష్ట్రానికి చెందిన యుఫెమియానో రోడ్రిగ్స్.. 1974లో బహ్రెయిన్ లో టైలర్ గా పనిచేయాలని బహ్రెయిన్ చేరుకున్నాడు. కానీ, అతను అక్రమ దారుల్లో ఓడలో దొంగతనంగా రాజ్యానికి చేరుకున్నాడు. దీంతో అతన్ని బహ్రెయిన్ అధికారులు అదుపులోకి తీసుకొని జైలులో వేశారు. ఇన్నిరోజులకు అతను జైలు నుంచి విడదలై ఇండియాలోని గోవాలోని తన సొంతింటికి తిరిగి చేరుకున్నాడు. 48 ఏళ్ల తర్వాత యుఫెమియానో రోడ్రిగ్స్ తిరిగి రావడంతో అతని కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







