48 ఏళ్ల తర్వాత సొంతింటికి చేరిన గోవా వాసి
- October 26, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లో చిక్కుకుపోయిన ఒక భారత ప్రవాస వ్యక్తి దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత తిరిగి ఇండియాకు తిరిగి వెళ్లాడు. భారతదేశంలోని గోవా రాష్ట్రానికి చెందిన యుఫెమియానో రోడ్రిగ్స్.. 1974లో బహ్రెయిన్ లో టైలర్ గా పనిచేయాలని బహ్రెయిన్ చేరుకున్నాడు. కానీ, అతను అక్రమ దారుల్లో ఓడలో దొంగతనంగా రాజ్యానికి చేరుకున్నాడు. దీంతో అతన్ని బహ్రెయిన్ అధికారులు అదుపులోకి తీసుకొని జైలులో వేశారు. ఇన్నిరోజులకు అతను జైలు నుంచి విడదలై ఇండియాలోని గోవాలోని తన సొంతింటికి తిరిగి చేరుకున్నాడు. 48 ఏళ్ల తర్వాత యుఫెమియానో రోడ్రిగ్స్ తిరిగి రావడంతో అతని కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









