48 ఏళ్ల తర్వాత సొంతింటికి చేరిన గోవా వాసి

- October 26, 2022 , by Maagulf
48 ఏళ్ల తర్వాత సొంతింటికి చేరిన గోవా వాసి

బహ్రెయిన్: బహ్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఒక భారత ప్రవాస వ్యక్తి దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత తిరిగి ఇండియాకు తిరిగి వెళ్లాడు. భారతదేశంలోని గోవా రాష్ట్రానికి చెందిన యుఫెమియానో రోడ్రిగ్స్.. 1974లో బహ్రెయిన్ లో టైలర్ గా పనిచేయాలని బహ్రెయిన్ చేరుకున్నాడు. కానీ, అతను అక్రమ దారుల్లో ఓడలో దొంగతనంగా రాజ్యానికి చేరుకున్నాడు. దీంతో అతన్ని బహ్రెయిన్ అధికారులు అదుపులోకి తీసుకొని జైలులో వేశారు. ఇన్నిరోజులకు అతను జైలు నుంచి విడదలై ఇండియాలోని గోవాలోని తన సొంతింటికి తిరిగి చేరుకున్నాడు. 48 ఏళ్ల తర్వాత యుఫెమియానో రోడ్రిగ్స్ తిరిగి రావడంతో అతని కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com