అబుధాబి BAPS హిందూ మందిర్ లో ఘనంగా దీపావళి వేడుకలు
- October 31, 2022
అబుధాబి: BAPS హిందూ మందిర్లో వరుసగా మూడవ సంవత్సరం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దాదాపు 10,000 మంది సందర్శకులు హాజరయ్యారు. ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన వేడుకలు రోజంతా ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగాయి. యూఏఈ టోలరెన్స్, కోఎగ్జిటెన్స్ మినిస్టర్ షేక్ నహ్యాన్ మబారక్ అల్ నహ్యాన్ సహా వందలాది మంది ప్రముఖులు ఈ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళిని జరుపుకుంటారని ఈ సందర్భంగా BAPS మిడిల్ ఈస్ట్ అధిపతి పూజ్య బ్రహ్మవిహారి స్వామి వివరించారు. ఈ కార్యక్రమానికి యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, యూఏఈలోని రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే రాయబారి జోస్ అగ్యురో అవిలా తదితరలు హాజరయ్యారు.



తాజా వార్తలు
- కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
- భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
- బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
- యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
- కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
- సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
- ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!







