వ్యక్తిపై దాడి.. ముగ్గురు వ్యక్తులకు ఏడాది జైలు, Dh3,500 జరిమానా
- November 02, 2022
దుబాయ్: నైఫ్లో పనిచేస్తున్న ఉద్యోగిపై దాడి చేసి 3,500 దిర్హామ్లు దొంగిలించినందుకు ముగ్గురు వ్యక్తుల కోర్టు దోషులుగా నిర్ధారించింది. నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష, జరిమానా(దొంగతనం చేసిన Dh3,500) విధించింది. నిందితులు శిక్షను అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. ఈ మేరకు అప్పీల్ కోర్టు తీర్పును సమర్థించింది.కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత డిసెంబర్లో జరిగింది. నైఫ్లో నడుచుకుంటూ వెళుతుండగా తనపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని ఆసియన్ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు డబ్బులు డిమాండ్ చేశారని బాధితుడు చెప్పాడు. అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారు తనపై కత్తులతో దాడి చేశారని బాధితుడు పేర్కొన్నాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. దుబాయ్ పోలీసుల దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించి నిందితులను అరెస్టు చేసింది. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!









