క్రికెట్ ఆడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- November 02, 2022
హైదరాబాద్: భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ సరదాగా క్రికెటర్ అవతారమెత్తాడు. 5తరగతి చదివే బాలుడు యశోవర్ధన్ లో కలిగి హైదరాబాద్ పటాన్ చెరువు వద్ద క్రికెట్ ఆడారు. రాహుల్ బౌలింగ్ వేయగా యశోవర్ధన్ బ్యాటింగ్ ఆడాడు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్ ఇతరులు ఫీల్డింగ్ చేశారు.అయితే అంతకు ముందు రాహుల్ కు ఆ బాలుడు మధ్యతరగతి ప్రజలకు భారమైన ప్రైవేటు విద్య పై వినతిపత్రం అందచేశాడు.మీరు ప్రధాని అయితే ప్రైవేట్ స్కూలు ఫీజులపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేలా చూడాలని ..ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరచాలని కోరారు.సానుకూలంగా స్పందించిన రాహుల్ ఆ అబ్బాయి క్రికెట్ బ్యాట్ పై ఆటోగ్రాఫ్ చేశారు.దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా కొలాహలంతో నిండింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







