క్రికెట్ ఆడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- November 02, 2022
హైదరాబాద్: భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ సరదాగా క్రికెటర్ అవతారమెత్తాడు. 5తరగతి చదివే బాలుడు యశోవర్ధన్ లో కలిగి హైదరాబాద్ పటాన్ చెరువు వద్ద క్రికెట్ ఆడారు. రాహుల్ బౌలింగ్ వేయగా యశోవర్ధన్ బ్యాటింగ్ ఆడాడు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్ ఇతరులు ఫీల్డింగ్ చేశారు.అయితే అంతకు ముందు రాహుల్ కు ఆ బాలుడు మధ్యతరగతి ప్రజలకు భారమైన ప్రైవేటు విద్య పై వినతిపత్రం అందచేశాడు.మీరు ప్రధాని అయితే ప్రైవేట్ స్కూలు ఫీజులపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేలా చూడాలని ..ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరచాలని కోరారు.సానుకూలంగా స్పందించిన రాహుల్ ఆ అబ్బాయి క్రికెట్ బ్యాట్ పై ఆటోగ్రాఫ్ చేశారు.దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా కొలాహలంతో నిండింది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







