క్రికెట్ ఆడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- November 02, 2022
హైదరాబాద్: భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ సరదాగా క్రికెటర్ అవతారమెత్తాడు. 5తరగతి చదివే బాలుడు యశోవర్ధన్ లో కలిగి హైదరాబాద్ పటాన్ చెరువు వద్ద క్రికెట్ ఆడారు. రాహుల్ బౌలింగ్ వేయగా యశోవర్ధన్ బ్యాటింగ్ ఆడాడు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్ ఇతరులు ఫీల్డింగ్ చేశారు.అయితే అంతకు ముందు రాహుల్ కు ఆ బాలుడు మధ్యతరగతి ప్రజలకు భారమైన ప్రైవేటు విద్య పై వినతిపత్రం అందచేశాడు.మీరు ప్రధాని అయితే ప్రైవేట్ స్కూలు ఫీజులపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేలా చూడాలని ..ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరచాలని కోరారు.సానుకూలంగా స్పందించిన రాహుల్ ఆ అబ్బాయి క్రికెట్ బ్యాట్ పై ఆటోగ్రాఫ్ చేశారు.దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా కొలాహలంతో నిండింది.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









