కువైట్ లో 20 మిలియన్ దినార్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- November 09, 2022
కువైట్: దేశంలోకి 10 మిలియన్ లారికా మాత్రలను(డ్రగ్స్) అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని షువైఖ్ పోర్ట్ వద్ద అడ్డుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పట్టుబడ్డ మాదకద్రవ్యాల మార్కెట్ విలువ సుమారు 20 మిలియన్ దినార్లు ఉంటుందని అంచనా వేసింది. ఈ లారికా మాత్రలు చైనా నుండి వస్తున్న ఫర్నిచర్లో దాచి తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్ల తెలిపింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ షువైక్ ఓడరేవును సందర్శించి స్వాధీనం చేసుకున్న లారికా మాత్రలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను ప్రశంసించారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







