కువైట్ లో 20 మిలియన్ దినార్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- November 09, 2022
కువైట్: దేశంలోకి 10 మిలియన్ లారికా మాత్రలను(డ్రగ్స్) అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని షువైఖ్ పోర్ట్ వద్ద అడ్డుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పట్టుబడ్డ మాదకద్రవ్యాల మార్కెట్ విలువ సుమారు 20 మిలియన్ దినార్లు ఉంటుందని అంచనా వేసింది. ఈ లారికా మాత్రలు చైనా నుండి వస్తున్న ఫర్నిచర్లో దాచి తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్ల తెలిపింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ షువైక్ ఓడరేవును సందర్శించి స్వాధీనం చేసుకున్న లారికా మాత్రలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను ప్రశంసించారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









