కువైట్ లో 20 మిలియన్ దినార్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- November 09, 2022
కువైట్: దేశంలోకి 10 మిలియన్ లారికా మాత్రలను(డ్రగ్స్) అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని షువైఖ్ పోర్ట్ వద్ద అడ్డుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పట్టుబడ్డ మాదకద్రవ్యాల మార్కెట్ విలువ సుమారు 20 మిలియన్ దినార్లు ఉంటుందని అంచనా వేసింది. ఈ లారికా మాత్రలు చైనా నుండి వస్తున్న ఫర్నిచర్లో దాచి తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్ల తెలిపింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ షువైక్ ఓడరేవును సందర్శించి స్వాధీనం చేసుకున్న లారికా మాత్రలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను ప్రశంసించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







