అక్టోబర్లో రోడ్డు ప్రమాదాల్లో 21 మంది మృత్యువాత
- November 09, 2022
కువైట్: కువైట్లో రోడ్డు ప్రమాదాల కారణంగా అక్టోబర్ నెలలో 21 మంది మరణించారని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. గత అక్టోబర్లో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య 21కి చేరుకుందని ప్రకటించింది. ఇందులో యాక్సిడెంట్, రన్-ఓవర్ కేసులు ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







