అక్టోబర్లో రోడ్డు ప్రమాదాల్లో 21 మంది మృత్యువాత
- November 09, 2022
కువైట్: కువైట్లో రోడ్డు ప్రమాదాల కారణంగా అక్టోబర్ నెలలో 21 మంది మరణించారని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. గత అక్టోబర్లో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య 21కి చేరుకుందని ప్రకటించింది. ఇందులో యాక్సిడెంట్, రన్-ఓవర్ కేసులు ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









