పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- September 29, 2025
దోహా: MIE-SPPU ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం (SPPU) ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. ఖతార్లోని దాని బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (BEd) ప్రోగ్రామ్ తొలి బ్యాచ్ కోసం క్లాసులను ప్రారంభించినట్లు ప్రకటించారు.
ప్రారంభ సెషన్లో MIE-SPPU ఖతార్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి బి నాథ్ మరియు ఆపరేషన్స్ హెడ్ దినేష్ బక్షి పాల్గొన్నారు. ఈ BEd ప్రోగ్రామ్ హైబ్రిడ్ మోడల్ను అందిస్తుందని, ఆన్లైన్ మరియు ఈవెనింగ్ క్లాసులు ఉంటాయని వెల్లడించారు. భారత జాతీయ విద్యా విధానం (NEP 2020) కు అనుగుణంగా ఉన్న పాఠ్యాంశాలు ఉంటాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యావేత్తలకు అందించడం పట్ల తాము గర్విస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









