పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- September 29, 2025
దోహా: MIE-SPPU ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం (SPPU) ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. ఖతార్లోని దాని బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (BEd) ప్రోగ్రామ్ తొలి బ్యాచ్ కోసం క్లాసులను ప్రారంభించినట్లు ప్రకటించారు.
ప్రారంభ సెషన్లో MIE-SPPU ఖతార్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి బి నాథ్ మరియు ఆపరేషన్స్ హెడ్ దినేష్ బక్షి పాల్గొన్నారు. ఈ BEd ప్రోగ్రామ్ హైబ్రిడ్ మోడల్ను అందిస్తుందని, ఆన్లైన్ మరియు ఈవెనింగ్ క్లాసులు ఉంటాయని వెల్లడించారు. భారత జాతీయ విద్యా విధానం (NEP 2020) కు అనుగుణంగా ఉన్న పాఠ్యాంశాలు ఉంటాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యావేత్తలకు అందించడం పట్ల తాము గర్విస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







