పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- September 29, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇస్సా అల్ ఖలీఫా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి ఉన్న అనేక ప్రస్తుత సమస్యలపై చర్చించారు. మిడిలీస్టులో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలపై సమీక్షించారు. అదే సమయంలో రెండు దేశాల ప్రయోజనాలపై చర్చించారు. వివిధ ఆర్థిక మరియు పెట్టుబడి రంగాలలో సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాలు పలు అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేయాలని, తమ అభిప్రాయాలను ఉమ్మడిగా స్పష్టం చేయాలని ఇరుదేశాధినేతలు నిర్ణయించారు. ఈ మేరకు ఒమన్ సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









