పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- September 29, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇస్సా అల్ ఖలీఫా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి ఉన్న అనేక ప్రస్తుత సమస్యలపై చర్చించారు. మిడిలీస్టులో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలపై సమీక్షించారు. అదే సమయంలో రెండు దేశాల ప్రయోజనాలపై చర్చించారు. వివిధ ఆర్థిక మరియు పెట్టుబడి రంగాలలో సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాలు పలు అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేయాలని, తమ అభిప్రాయాలను ఉమ్మడిగా స్పష్టం చేయాలని ఇరుదేశాధినేతలు నిర్ణయించారు. ఈ మేరకు ఒమన్ సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









