పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- September 29, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇస్సా అల్ ఖలీఫా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి ఉన్న అనేక ప్రస్తుత సమస్యలపై చర్చించారు. మిడిలీస్టులో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలపై సమీక్షించారు. అదే సమయంలో రెండు దేశాల ప్రయోజనాలపై చర్చించారు. వివిధ ఆర్థిక మరియు పెట్టుబడి రంగాలలో సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాలు పలు అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేయాలని, తమ అభిప్రాయాలను ఉమ్మడిగా స్పష్టం చేయాలని ఇరుదేశాధినేతలు నిర్ణయించారు. ఈ మేరకు ఒమన్ సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







