మిల్క్ టాఫీలలో బంగారం స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్
- November 09, 2022
ఒమన్: ఒమన్ నుంచి ఎక్లెయిర్స్ టాఫీలలో దాచి అక్రమంగా తరలిస్తున్న బంగారం పేస్ట్ను భారత కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకున్నది. ఒమన్ నుండి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడి దగ్గర ఎక్లెయిర్స్ మిల్క్ టాఫీలలో దాచిన గోల్డ్ పేస్ట్ను కనుగొన్నట్లు భారత కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. 18 ఎక్లెయిర్ మిల్క్ టాఫీలలో దాచిన 355 గ్రాముల గోల్డ్ పేస్ట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవల షార్జా నుండి ఢిల్లీకి ప్రయాణించిన ముగ్గురు ప్రయాణికుల నుండి 7,000 గ్రాముల బంగారాన్ని భారత కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









