మిల్క్ టాఫీలలో బంగారం స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్
- November 09, 2022
ఒమన్: ఒమన్ నుంచి ఎక్లెయిర్స్ టాఫీలలో దాచి అక్రమంగా తరలిస్తున్న బంగారం పేస్ట్ను భారత కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకున్నది. ఒమన్ నుండి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడి దగ్గర ఎక్లెయిర్స్ మిల్క్ టాఫీలలో దాచిన గోల్డ్ పేస్ట్ను కనుగొన్నట్లు భారత కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. 18 ఎక్లెయిర్ మిల్క్ టాఫీలలో దాచిన 355 గ్రాముల గోల్డ్ పేస్ట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవల షార్జా నుండి ఢిల్లీకి ప్రయాణించిన ముగ్గురు ప్రయాణికుల నుండి 7,000 గ్రాముల బంగారాన్ని భారత కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







