ఖతార్లో 25.2396 కిలోల నిషేధిత పొగాకు స్వాధీనం
- November 11, 2022
దోహా: హమద్ పోర్ట్లో నిషేధిత నమిలే పొగాకును తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని మారిటైమ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. అనుమానంతో కొబ్బరి, నిమ్మకాయలతో కూడిన షిప్ మెంట్లను తనిఖీలు చేయగా.. 25.2396 కిలోల బరువున్న నిషేధిత పొగాకు వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారి తెలిపారు. గత కొన్ని వారాల్లో నిషేధిత పొగాకు స్వాధీనం చేసుకోవడం ఇది మూడోసారి. హమద్ పోర్ట్ అధికారులు నవంబర్ 7న 2,962 కిలోల నిషేధిత పొగాకు, తమలపాకులను స్వాధీనం చేసుకున్నారు. అదే పోర్ట్లో అక్టోబర్ 27న 7,000 కిలోల కంటే ఎక్కువ బరువున్న నిషేధిత పొగాకును స్వాధీనం కస్టమ్స్ విభాగం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







