ఖతార్లో 25.2396 కిలోల నిషేధిత పొగాకు స్వాధీనం
- November 11, 2022
దోహా: హమద్ పోర్ట్లో నిషేధిత నమిలే పొగాకును తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని మారిటైమ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. అనుమానంతో కొబ్బరి, నిమ్మకాయలతో కూడిన షిప్ మెంట్లను తనిఖీలు చేయగా.. 25.2396 కిలోల బరువున్న నిషేధిత పొగాకు వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారి తెలిపారు. గత కొన్ని వారాల్లో నిషేధిత పొగాకు స్వాధీనం చేసుకోవడం ఇది మూడోసారి. హమద్ పోర్ట్ అధికారులు నవంబర్ 7న 2,962 కిలోల నిషేధిత పొగాకు, తమలపాకులను స్వాధీనం చేసుకున్నారు. అదే పోర్ట్లో అక్టోబర్ 27న 7,000 కిలోల కంటే ఎక్కువ బరువున్న నిషేధిత పొగాకును స్వాధీనం కస్టమ్స్ విభాగం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







