సీబ్లో నిర్లక్ష్యంగా వదిలేసిన 291 వాహనాలు స్వాధీనం
- November 11, 2022
మస్కట్: పట్టణ పర్యావరణాన్ని పరిరక్షించడానికి.. ట్రాఫిక్ సజావుగా సాగేలా చూసేందుకు.. సీబ్లోని బహిరంగ ప్రదేశాలు, చౌరస్తాలు, పార్కింగ్ స్థలాలలో నిర్లక్ష్యంగా వదిలేసిన 291 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. 3,217 వార్నింగ్ స్టిక్కర్లను వాహనాలకు అంటించామని, ఇచ్చిన గడువులోగా వాటిని తీసుకెళ్లమని యజమానులకు తెలియజేయడం జరిగిందని మునిసిపాలిటీ పేర్కొంది. మస్కట్ గవర్నరేట్లోని బహిరంగ ప్రదేశాల్లో నిర్లక్ష్యంగా వాహనాలు వదిలేయడం అడ్మినిస్ట్రేటివ్ డిసిజన్ నెం. (171/2018) నిబంధనల ఆధారంగా చట్టవిరుద్ధమన్నారు. అలాంటి వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలించే సందర్భంగా జరితే భౌతిక నష్టాలకు మునిసిపాలిటీ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







