సీబ్లో నిర్లక్ష్యంగా వదిలేసిన 291 వాహనాలు స్వాధీనం
- November 11, 2022
మస్కట్: పట్టణ పర్యావరణాన్ని పరిరక్షించడానికి.. ట్రాఫిక్ సజావుగా సాగేలా చూసేందుకు.. సీబ్లోని బహిరంగ ప్రదేశాలు, చౌరస్తాలు, పార్కింగ్ స్థలాలలో నిర్లక్ష్యంగా వదిలేసిన 291 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. 3,217 వార్నింగ్ స్టిక్కర్లను వాహనాలకు అంటించామని, ఇచ్చిన గడువులోగా వాటిని తీసుకెళ్లమని యజమానులకు తెలియజేయడం జరిగిందని మునిసిపాలిటీ పేర్కొంది. మస్కట్ గవర్నరేట్లోని బహిరంగ ప్రదేశాల్లో నిర్లక్ష్యంగా వాహనాలు వదిలేయడం అడ్మినిస్ట్రేటివ్ డిసిజన్ నెం. (171/2018) నిబంధనల ఆధారంగా చట్టవిరుద్ధమన్నారు. అలాంటి వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలించే సందర్భంగా జరితే భౌతిక నష్టాలకు మునిసిపాలిటీ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







