ర్యాష్ డ్రైవింగ్ చేసి వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష
- November 11, 2022
బహ్రెయిన్: ర్యాష్ డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తికి బహ్రెయిన్ మైనర్ క్రిమినల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడంతోపాటు అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు. ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. షేక్ ఇసా బిన్ సల్మాన్ వీధిలో ఒక నెల క్రితం ఈ రోడ్డుప్రమాదం జరిగింది. విచారణలో ప్రమాదానికి కారణమైన వ్యక్తి తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!