జనరల్ మేనేజర్కి BD36,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించిన కోర్టు
- November 12, 2022
బహ్రెయిన్: తన విధులను నిర్వర్తించిన మేనేజర్కు BD36,000 చెల్లించాలని కాంట్రాక్టు కంపెనీని బహ్రెయిన్ హై లేబర్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తాను పనిచేసిన కాలానికి కంపెనీ ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లించలేదని లేబర్ కోర్టును ఆశ్రయించాడు. కంపెనీలో జనరల్ మేనేజర్గా చేరినట్లు.. వేతనం కింద పూర్తి చేసిన ప్రాజెక్ట్ల విలువపై 30% కమీషన్ రూపంలో ఇవ్వాలని ఒప్పందం ఉందన్నారు. వేతన బకాయిలు, అతనికి రావాల్సిన కమీషన్లను కవర్ చేయడంలో కంపెనీ విఫలమైందని తన దావాలో మేనేజర్ తెలిపారు. కేసు విచారించిన హై లేబర్ కోర్టు.. జనరల్ మేనేజరుకు చెల్లించాల్సిన కమీషన్ బకాయిలు BD36,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!