జనరల్ మేనేజర్కి BD36,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించిన కోర్టు
- November 12, 2022
బహ్రెయిన్: తన విధులను నిర్వర్తించిన మేనేజర్కు BD36,000 చెల్లించాలని కాంట్రాక్టు కంపెనీని బహ్రెయిన్ హై లేబర్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తాను పనిచేసిన కాలానికి కంపెనీ ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లించలేదని లేబర్ కోర్టును ఆశ్రయించాడు. కంపెనీలో జనరల్ మేనేజర్గా చేరినట్లు.. వేతనం కింద పూర్తి చేసిన ప్రాజెక్ట్ల విలువపై 30% కమీషన్ రూపంలో ఇవ్వాలని ఒప్పందం ఉందన్నారు. వేతన బకాయిలు, అతనికి రావాల్సిన కమీషన్లను కవర్ చేయడంలో కంపెనీ విఫలమైందని తన దావాలో మేనేజర్ తెలిపారు. కేసు విచారించిన హై లేబర్ కోర్టు.. జనరల్ మేనేజరుకు చెల్లించాల్సిన కమీషన్ బకాయిలు BD36,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







