అబుధాబిలో హ్యారీపోటర్ థీమ్ ల్యాండ్
- November 13, 2022
యూఏఈ: అబుధాబిలోని యాస్ ద్వీపంలో ఏర్పాటైన హ్యారీపోటర్ థీమ్ ల్యాండ్ హ్యారీపోటర్ అభిమానులతోపాటు సందర్శకులను ఆహ్వానిస్తోంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో భాగస్వామ్యంతో మిరల్ హ్యారీ పాటర్ నేపథ్య థీమ్ ను రూపొందించింది. మిడిల్ ఈస్ట్లో ఈ తరహా థీమ్ ల్యాండ్ మొదటిది కావడం గమనార్హం. మిరల్ చైర్మన్ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. అబుధాబి పర్యాటక రంగానికి, ఎమిరేట్ వృద్ధికి, ఆర్థిక వైవిధ్యానికి దోహదపడుతుందన్నారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ బ్రాండ్స్ ప్రెసిడెంట్ పామ్ లిఫోర్డ్ మాట్లాడుతూ.. విజార్డింగ్ వరల్డ్ ప్రతి వయస్సు అభిమానులకు ఆనందాన్ని అందిస్తుందన్నారు. ఒరిజినల్ హ్యారీ పోటర్ కథలు, బ్లాక్బస్టర్ ఫిల్మ్ సిరీస్లు ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మంది అభిమానులను ఆకర్షించాయన్నారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







