గజెల్ను వేటాడిన ఇద్దరు పౌరులకు 6 నెలల జైలు శిక్ష, జరిమానా
- November 18, 2022
మస్కట్: మస్కట్లోని ఒక క్రిమినల్ కోర్టు.. ఒక గజెల్ను చంపినందుకు ఇద్దరు పౌరులను దోషులుగా నిర్ధారించి, వారికి ఆరు నెలల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి RO1,000 జరిమానా విధించినట్లు ఒమన్ ఎన్విరాన్మెంట్ అథారిటీ (EA) ప్రకటించింది. ఒమన్లో గజెల్లను వేటాడడం చాలా తీవ్రమైన నేరం. వేటాడుతూ ఎవరైనా పట్టుబడితే ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే RO1,000 జరిమానా విధించబడుతుందని ఎన్విరాన్మెంట్ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి