పాత టైర్ల రీసైక్షింగ్ కు మార్గదర్శకాలు జారీ
- November 19, 2022
మస్కట్ : వాణిజ్య దుకాణాలు పాత టైర్లను సురక్షితంగా పారవేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని మస్కట్ మునిసిపాలిటీ ఆదేశించింది. ప్రజారోగ్యం దృష్ట్యా దుకాణాల యజమానులు ఉపయోగించిన-దెబ్బతిన్న టైర్లను సరైన పద్ధతిలో వాటిని పారవేయాలని, వాటిని నిల్వ ఉంచవద్దని మస్కట్ మునిసిపాలిటీ కోరింది. బహిరంగ ప్రదేశాలు, ఇతర చోట్ల పాత టైర్లను నిర్లక్ష్యంగా వదిలివేయవద్దని కోరింది. మస్కట్ మునిసిపాలిటీ నిబంధనలను పాటించడంలో విఫలమైతే RO100 జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







