యూఏఈలోని ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
- November 20, 2022
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని చమురు కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాదంలో చెలరేగిన మంటలను సకాలంలో ఆర్పివేయబడినట్లు సివిల్ డిఫెన్స్ తెలిపింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. సైట్ నుండి దట్టమైన పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది సమాచారం అందించారని, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను వ్యాపించకుండా అడ్డుకున్నారని సివిల్ డిఫెన్స్ పేర్కొంది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. గత సంవత్సరం అల్ జజీరా అల్ హమ్రాలోని చమురు కర్మాగారంలో ఇలాగే అగ్నిప్రమాదం సంభవించింది. అప్పుడు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..